మన్యం టీవీ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, గండుగులపల్లీ లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ స్వగృహ మందు నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పెద్దలు,ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,మీడియా ప్రతినిధులు, ప్రజలు వేరు వేరు జిల్లాలనుంచి వచ్చి పాల్గొని తుమ్మల గారికి శుభాకాంక్షలు తెలిపారు,
కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: