చండ్రుగొండ మన్యం టీవీ : చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీని అఖిలపక్షం ముట్టడి. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ గ్రామపంచాయతీ ముట్టడి చేశారు.ఢిల్లీలో ఉన్న రైతులను మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కారం సైదులు, కుర్సం రాములు, ఓర్సు రామకృష్ణ, కారం చిట్టి బాబు, బొర్రా సురేష్, మిగతా రైతులందరూ కలిసి కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును నిరసన వ్యక్తం చేశారు.
Post A Comment: