మన్యం టీవి,పినపాక:
పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భూపాలపట్నం గ్రామంలో ఇద్దరు కరోనా బాధితలకు బియ్యం, పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కోత్త దామోదర్ గౌడ్, బిల్లా నాగేంద్ర, సనప భరత్, శ్రీరాం బృహస్పతి, నిట్టా వెంకటేశ్వర్లు, , దోడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: