మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలకేంద్రంలో తెరాస మండలవిస్తృత స్థాయిసమావేశానికి విచ్చేసిన ములుగు తెరాస ఇంచార్జి కుసుమ జగదీశ్ ను మన్యం టీవీ, మన్యం మనుగడ మంగపేట ప్రతినిధి శంకర్ మైపా కలిసి మన్యం మనుగడ సంచికను అందజేయడం జరిగింది ఈ సందర్బంగా కుసుమ జగదీశ్ మన్యం టీవీతో మన్యం పత్రిక సంస్థలకు అభినందనలుతెలియజేసారు. ఈ సందర్బంగా కుసుమ జగదీశ్ మన్యం టీవీతో మాట్లాడుతూ మన్యం టీవీ, మన్యం మనుగడ పత్రికలు స్థాపించిన రేగా కాంతారావు అభినందనీయులని, ఆదివాసీ బిడ్డలకు, ప్రజలకు, ఈ పత్రికలు స్థాపించి చాలా మేలు చేసారని ఆదివాసీ చట్టాలను విశదీకరిస్తూ చైతన్యం కలిగిస్తున్నారని ముందు ముందు మన్యం టీవీ, మన్యం మనుగడ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ సందర్బంగా ములుగు తెరాస ఇంచార్జి కుసుమ జగదీశ్ మన్యం కుటుంబానికి, ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన్యం టీవీ, మన్యం మనుగడ పత్రికలు మీడియా రంగంలో దూసుకపోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.
Post A Comment: