మన్యం టీవీ అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండల కేంద్రంలో మన్యం మనుగడ మాసపత్రిక క్యాలెండర్ ఎంపీపీ ముత్తినేని సుజాత,తెరాస మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ చెతులమీదుగా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె. ఖదీర్,బూర్గంపహాడ్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి,తెరాస మండల నాయకులు ,కోడి గంగన్న, వలబోజు మురళీకృష్ణ,నజీర్ సోను,మందా హుస్సేన్,మన్యం మనుగడ మాసపత్రిక విలేకరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: