CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి

Share it:


     మన్యంటీవీ,దమ్మపేట:మండల పరిది లోని పట్వారిగూడెం లో ఏఐకెఏంసి రాష్ట్ర నాయుకులు అమర్లపూడి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్లపూడి రాము, తోడం దుర్గమ్మ, యార్లగడ్డ భాస్కరరావు, దొడ్డ లక్ష్మణ్ నారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, కే సంధ్య, కాక వెంకటేష్, పిల్లి నాయుడు, రత్నకుమారి, బొగ్గు రాము, రాయల జ్యోతి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: