మన్యంటీవీ,దమ్మపేట:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరాం కనకయ్య కుటుంబసభ్యులతో కలిసి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీ కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: