మన్యం టీవి, పినపాక:
నూతన సంవత్సరం వేళ మణుగూరు మండలం రామనుజరం దగ్గర గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. అదే దారిలో వస్తున్న టిఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి తక్షణమే స్పందించి 108 కి సమాచారం అందించి హాస్పిటల్ కి తరలించారు. పగడాల స్పందించిన తీరునుపలువురు ప్రశంసించారు.
Post A Comment: