మన్యం టీవీ:కరకగూడెం.కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు,సొసైటీ డైరక్టర్ కొమ్మ వెంకటేశ్వర్లు(బాబు) నాన్న కొమ్మ సత్యం చనిపోవడంతో వారి స్వగ్రామం వెళ్ళి వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శంచి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.వెంకన్న ఆత్మ శాంతి చేకురాలని ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ప్రార్థించారు.ఈ కాకార్యక్రమంలో కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు,ఎసై ప్రవీణ్ కుమార్,కొమరం రాంబాబు,రావుల సోమయ్య,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,అత్తె సత్యనారాయణ,టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: