మన్యంటివి,అశ్వారావుపేట: హైదరాబాద్, మియాపూర్ -108 డివిజన్ లో ఖమ్మం ఎంపీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు,GHMC ఎన్నికలలో భాగంగా,29,30,31,32,33 బూత్ లను ఓటింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తున్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఆదినారాయణ.
Navigation
Post A Comment: