మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పొడి ముత్యాలమ్మ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.నాపై నమ్మకం ఉంచి మార్కెట్ కమిటీ బాధ్యతలు అప్పగించినందుకు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లో ఉద్యమకారులు పొడియం నరేందర్,మాజీ సర్పంచ్ బొర్రా రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: