జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన మొదలవుతుంది.
ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలి వైపు ఈ పర్యటన ఉంటుంది. తుఫాను మూలంగా నష్టపోయిన రైతులను కలుసుకొని వారి కష్టాలను తెలుసుకుంటారు.
Post A Comment: