మన్యం టీవీ, అశ్వాపురం:ఎస్ ఐ, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అరులైన అభ్యర్థుల కు జిల్లా ఎస్ పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అశ్వాపురం సీ ఐ సట్ల రాజు తెలిపారు. మండలంలో ఎస్ ఐ, కానిస్టేబుల్ పోస్టులకు అర్హులైన వారు అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో తమ వివరాలు అందజేయాలన్నారు. మండలంలో యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీ ఐ కోరారు.
Post A Comment: