మన్యంటివి,అశ్వారావుపేట:మండల పరిదిలోని అశుపాక గ్రామం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 48 వ జన్మదినం పురస్కరించుకొని యువకులు సోమవారం సాయంత్ర కేకు కత్తిరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాము, నాగేశ్వరరావు, కృష్ణ, వంశీ, వీరనాల మళ్లీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: