మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం లోని అమ్మగారిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం నిమ్మగడ్డ ఉషారాణి ఆన్లైన్ క్లాసులు కొరకు డిష్ యాంటీనా స్కూల్ కి కావాలని ఆమె విజ్ఞప్తి మేరకు అశ్వాపురం మిత్రమండలి డిష్ యాంటీ నాను వితరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేముసైతం గ్రూప్ సభ్యులు సాయి జూలరీ సుంకరి సురేందర్, రాయల సత్యనారాయణ, యరమల కిషోర్ రెడ్డి, కనకమహాలక్ష్మి జూలరీ రాము, చందా వెంకటేశ్వర్లు, అను ఫ్యాన్సీ రవి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: