మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు రామచంద్రపురం గ్రామంలో మిట్టకంటి దామోదర్ రెడ్డి-పద్మ ల కుమారుడు మహేష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అండ్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: