నూగూరు వెంకటాపురం
వెంకటాపురం మండలంలోని ప్రాత్రపురం పంచాయతీ లో గ్రామసభ సర్పంచ్ బొగ్గుల కృష్ణార్జున్ రావు, అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమవేశం లో జి పి డి పి ,డెవలప్మెంట్ ప్లానింగ్ చర్చించడం,మరియు జి పి కి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కార్తీక్ మరియు వార్డుమెంబర్స్,గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: