-తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలెం కోటి
మన్యం టీవి,పినపాక:
పోడు భూమి సమస్యలు పరిష్కరించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షులు అల్లెo కోటి అటవీశాఖ అధికారులను కోరారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ఫారెస్ట్ ఇన్చార్జి రేంజ్ అధికారి వెంకటేశ్వర రావు కు
పోడు భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా జిల్లా సీనియర్ నాయకులు మడకం సత్యలింగం, కొమరం శ్రీను, మునిగల రామారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: