మన్యం టీవీ,అశ్వాపురం: అశ్వాపురం మండల కేంద్రంలోని ఎస్.కె.టి ఫంక్షన్ హాల్ నందు మండలంలోని వృద్ధులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన ఏఎస్పి శబరీష్, సిఐ సట్ల రాజు, ఎస్ఐ రాజేష్ మరియు వారి సిబ్బంది. ఈ కార్యక్రమంలో శివ కామేశ్వరి సంస్థ అధినేత దోశపాటి పిచ్చేశ్వరరావు, గద్దల నాగేశ్వరరావు, నయిమ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: