CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు:ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


 

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,క్రీస్తు పుట్టిన రోజు క్రిస్టియన్లకు ఎంతో పవిత్ర మైందని, ఆయన చూపిన ప్రేమ, కరుణ,శాంతి మార్గాలలో పయనిస్తూ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని క్రీస్తు ఆకాంక్షించారు అని ఆయన గుర్తు చేశారు.క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల మంది పేద క్రిస్టియన్లకు ఉచితంగా దుస్తులు అందిస్తున్న మనసున్న మహా నేత సీఎం కేసీఆర్ గారు అని ఆయన అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: