మన్యం టీవీ కొత్తగూడెం కలెక్టరేట్.
స్కోచ్ అవార్డు లలో కోవిడ్ వైరస్ నియంత్రణ లో భాగంగా మిషన్ భద్రం భద్రాద్రి జిల్లా రజతం గెలుచుకున్న సందర్భంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి నేడు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం వి రెడ్డి, ఐఎఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Post A Comment: