మన్యం టీవీ, ములకలపల్లి: మండల కేంద్రము లో అఖిలపక్షల అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లు ను రద్దు చేయాలని కోరుతూ రైతుకు మద్దతుగా భైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగపేట సర్పంచ్ వాడే నాగరాజు, తాళ్ళపాయి సర్పంచ్ బైట రాజేష్, టి అర్ ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి తానం రవీందర్, రైతు సంఘీభావ ప్రజలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: