గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ ఇప్పటికీ మందకొడిగానే సాగుతోంది. జీ్హెచ్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా అత్యధికంగా రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో అత్యధికంగా 9.02 పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా సమస్యాత్మక ప్రాంతమైన చాంద్రాయణగుట్టలో 0.07శాతం పోలింగ్ నమోదైంది.
Navigation
Post A Comment: