CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు లో బంద్ సక్సెస్

Share it:



కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్ కు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులు నిరసనలు నిర్వహిస్తున్నాయి. మణుగూరు లో ఆందోళన కు జడ్పీటీసీ పోశం నరసింహారావు, పిఏసిఎస్ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, సీనియర్ నేత తాళ్లపల్లి యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: