హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్ గెలుపొందారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లో అత్యల్పంగా మెహిదీపట్నంలోనే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలిరౌండ్లోనే ఫలితం వెలుడింది. ఇదిలా ఉండగా.. 44 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.
Navigation
Post A Comment: