మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మంగళవారం భారత్ బంద్ లో భాగంగా బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు జరిగిన భారత్ బంద్ కార్యక్రమం లో మణుగూరు అఖిలపక్ష రాజకీయ పార్టీలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు.
Post A Comment: