భుర్గంపాహాడ్ మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గానికి గ్రీన్ సిగ్నల్
*జీవో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
*సీఎం కేసీఆర్, విప్ రేగా కాంతారావు లకు కృతజ్ఞతలు తెలిపిన నూతన పాలకమండలి
*త్వరలోనే ప్రమాణస్వీకారం చేయనున్న నూతన కమిటీ
మన్యం టీవి, పినపాక:భుర్గంపాహాడ్ మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గానికి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనికి సంబంధించిన జీఓ ని ప్రభుత్వం నేడు విడుదల చేసింది.ఈ సందర్భంగా నూతన పాలకమండలి సీఎం కేసీఆర్, విప్ రేగా కాంతారావు లకు కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీ త్వరలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నూతన పాలకమండలి ఇదే
నూతన పాలక మండలి : పోడియం ముత్యాలమ్మ (చైర్మన్) ,కొమరం రాంబాబు(వైస్ చైర్మన్) ,బిలం సాంబశివరావు, బాబురావు, తునికి సుజాత ,భూక్య శ్రీనివాస్, గుంపెన శ్రీను, ఆంజనేయ స్వామి, సామ శ్రీనివాస రెడ్డి ,ప్రైమరీ అగ్రికల్చర్ చైర్మన్,భుర్గంపాహాడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ,ఏ డి ఏ మణుగూరు ,సర్పంచ్ బూర్గంపాడు సభ్యులుగా కొనసాగనున్నారు
Post A Comment: