మన్యం టీవీ వాజేడు. : వాజేడు మండలం గుమ్మడిదోడ్డి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కీసర రాములు సత్యవతి అక్కడికక్కడే మతిస్థిమితం కోల్పోయారు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు
Navigation
Post A Comment: