మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో చీకటి సంజీవులు అనే వ్యక్తి ఇంటికి గత 20 రోజులుగా తాళం వేసి ఉండటంతో రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి 21000 రూపాయలు నగదు, 5 గ్రాముల బంగారం, 500 గ్రాములు వెండి పూజ సామాగ్రి మొత్తం 56000 వరకు ఉంటుంది అని బాధితులు తెలిపారు. చీకటి సంజీవులు అత్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: