ఒకరు మృతి,మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జెట్టి వెంకటేశ్వర్లు కి తీవ్ర గాయాలు
మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం:ఈరోజు ఉదయం ఏడు గంటలకు పర్ణశాల దగ్గర సీతానగరం బ్రిడ్జి మీద రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో తెలంగాణ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జెట్టి వెంకటేశ్వర్లు కు తీవ్ర గాయాలై భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తున్న మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందాడు.
Post A Comment: