అశ్వాపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీ ఐ సట్ల రాజు పర్యవేక్షణ లో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన మణుగూరు ఏ ఎస్ పీ శభరిష్. ఈ సందర్భంగా ఏ ఎస్ పీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సత్ప్రవర్తన తో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: