రైతు వేదిక ప్రారంభించిన రేగా
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం పంచాయతీలో రైతు వేదికను పినపాక శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు యువజన నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది..
Post A Comment: