మన్యం టీవీ, బూర్గంపాడు:
రాజ్యసభ సభ్యులు & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు....
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామ పంచాయతీలోని ఆవరణలో 100 మొక్కలు నాటిన ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ ...
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొర్సా లక్ష్మీ , ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: