మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు రోటరీక్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పలివెల భూషణ రావు ఆద్యక్షతన అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ ముత్తినేని సుజాత,ఈ శిబిరంలో గ్రామంలో వున్న పశువులు పెద్దయెత్తున రావటం జరిగింది. ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ప్రతి సంత్సరం రోటరీ క్లబ్ తరపున ఈ కార్యక్రమము జరుగుతూనే వుంది ఎల్లప్పుడూ రోటరీ సమాజ సేవ కార్య్రమాలు చేస్తూనే వుంటుంది అని చెప్పటం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతీ,జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ,కార్యదర్శి బెల్లంకొండ రమేష్,ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు, పాస్ట్ ప్రెసిడెంట్ బ్రహ్మ రెడ్డి,ముని కేశవ్, నాగేశ్వర రావు,చైతన్య,తెలంగాణ ఆన్లైన్ టూల్స్ చైర్మన్ పలివెల రవికుమార్,సాగర్,వంద వాసు శ్రీనివాసరావు,పాషా,వసంత రావు,జగన్ మోహన్ రెడ్డి,శేషు కుమార్ మరియు గ్రామ పెద్దలు,రైతులు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: