CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీసీ బంగారు భవిష్యత్తు ద్వారా ఎఫ్ ఎస్ సి ప్రీమియం పంపిణీ కార్యక్రమం

Share it:



మన్యం టీవీ, బూర్గంపాడు : 

ఐటీసీ ఎస్ ఎస్ జి ఎస్ సంస్థ ఆదర్యం లో బంగారు భవిష్యత్తు ద్వారా ఆగ్రో ఫారెస్ట్ వృక్ష సంయుత వ్యవసాయం చేస్తూన్నా సంఘా రైతులకు పొలంబడి కార్యక్రమం ద్వారా ఎఫ్ ఎస్ సి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ ఎస్ సి పద్దతులను గత మూడు సంవత్సరాల కాలం నుండి పాటిస్తూ వృక్ష సంయుత వ్యవసాయం చేసిన రైతుల యొక్క కలపను ఫ్యాక్టరీ కి పంపిన తరువాత ఎఫ్ ఎస్ సి ప్రీమియం బొనస్ ను సంఘం ద్వారా ఆ గ్రామంలోని రైతులకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీసీ మేనేజర్ హేమంత్, పి ఎస్ పి డి మేనేజర్ రాకేష్ , ఎస్ ఎస్ జి ఎస్ సంస్థ సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: