మన్యం టీవీ ఏటూరునాగారం: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న స్థానికులు. ఏటూరునాగారం నుంచి హైదరాబాద్ కి వెళ్ళితున్న గోవుల తో కూడిన కంటైనర్లను ఆపి పసర పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిలో బిజెపి, ఏబీవీపీ నాయకులు, స్థానికులు ఉన్నారు..
Navigation
Post A Comment: