మన్యం టీవీ,ములకలపల్లి: మండల పరిధిలోని తిమ్మంపేట పంచాయతీ రాజీవ్ నగర్ గ్రామంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. స్థానిక ఎ ఎన్ ఎం రమాదేవి మాట్లాడుతూ శీతాకాలం సందర్భంగా ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాటానికి రాజీవ్ నగర్ గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజలకు దగ్గు,జ్వరం, జలుబు, కంటి సమస్యలు, మెగా హెల్త్ క్యాంప్ ద్వారా గ్రామంలోనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరి లక్ష్మి, మండల హెస్ ఈ ఓ వెంకటేశ్వర్లు,ఎ ఎన్ ఎం రమాదేవి,ఆశా కార్యకర్తలు, ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: