CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారత రాజ్యంగా దినోత్సవం సందర్భం

Share it:

 


మన్యం టీవీ ఏటూరునాగారం: భారత రాజ్యంగా దినోత్సవం సందర్భంగా ఏటూరునాగారం మండలం పప్కా పురం. స్కూల్ హెడ్ మాస్టర్ అబ్దుల్ కలాం పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి. సర్వర్ అహ్మద్  ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ . క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభిలను శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: