మన్యం టీవీ,ములకలపల్లి: మండలంలో ఈ రోజు మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.పర్యటనలో భాగంగా జగన్నాధపురం గ్రామ పంచాయతీ కి చెందిన పలుకుటుంబాలని పరామర్శించారు. కోటమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి మరియు ములకలపల్లిలో పలు కుటుంబాలని పరామర్శించు కుంటూ వెళ్లారు ఆయనతో పాటు ములకలపల్లి ఎంపీపీ మట్ల నాగమణి,మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్,టీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, రామచంద్రపురం సర్పంచ్ సున్నం సుధాకర్, మాదారం సర్పంచ్ వాడే నాగరాజు, ఉప సర్పంచ్ లు తెరాస కార్యాకర్తలు పాల్గొన్నారు...
Navigation
Post A Comment: