మన్యం టీవీ, బూర్గంపాడు:
మంగళవారం అర్థరాత్రి లక్ష్మీపురం లోని జెడ్పీటీసీ శ్రీలత ఇంటిపై మూడు కార్లతో 20మంది వచ్చి మీతో మాట్లాడాలని ఫోన్ చేసి బయటకు పిలిచి కర్రలు, రాడ్లు,రాళ్లతో దాడి చేసిన అక్రమ ఇసుక వ్యాపారులు, చుట్టుప్రక్కల వారు రావటంతో పారిపోయిన దుండగులు. జడ్పిటిసి శ్రీలత నివాసానికి చేరుకుని విచారిస్తున్న పాల్వంచ సీఐ సత్యనారాయణ, బూర్గంపాడు ఎస్ఐ బాలకృష్ణ .
Post A Comment: