మన్యం టివి, కరకగూడెం :
సీఎం కెసిఆర్ పేదింటి పెన్నిదని కరకగూడెం జడ్పిటిసి, కొమరం.కాంతారావు ఎంపిపి రేగా కాళిక అన్నారు.మంగళవారం కరకగూడెం తహశీల్దారు కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మీ, షాదిముబాకర్ చెక్కులను పంపిని చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పెదల పెన్నిది మహిళల వరం సీఎం కేసీఆర్ అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దారు శేషగిరిరావు ఎంపిటీసి ఎలిపెద్ది శైలజ ఉపసర్పంచ్ రావుల రవి.టిఅర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ పెద రమలింగం రావుల కనకయ్య పూనెం.బిక్షపతి గుడ్ల రంజిత్ కుమార్ లు పాల్గొన్నారు.
Post A Comment: