మన్యం టీవీ మంగపేట.
మండల కేంద్రంలోని కస్తూరి బాయి వృద్ద ఆశ్రమంలో గురువారం నాడు శ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన ఆధ్వర్యంలో యేడునూతల ఈశ్వర్ చంద్ శర్మ పుట్టినరోజు సందర్భంగా కస్తూరి బాయీ వృద్ధ ఆశ్రమానికి 2 క్వింటాల బియ్యం పండ్లు స్వీట్లు దుస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వహురాలు కొమరగిరి సామ్రాజ్యం ,వర్తక సంఘం అధ్యక్షుడు కేశవరావు, ఈశ్వర్ చంద్ శర్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: