మన్యం టీవి, పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం హైదరాబాదులోని వెంకటాద్రి టౌన్షిప్ లోని ఆయన నివాసంలో సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.ఇటీవల కరోనా వైరస్ బారినపడిన రేగా కాంతారావు త్వరగా కోలుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment: