మన్యం టీవీ మంగపేట.
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఇందారపు నారాయణ దశ దిన కర్మలకు హాజరైన ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింగం గౌడ్ తాడ్వాయి సొసైటీ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య.అనంతరం వారు మాట్లాడుతూ ఇందారపు నారాయణ రమణక్కపేట సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఆయన మృతి రమణక్కపేట గ్రామ మండల ప్రజలకు తీరని లోటు అదేకాకుండా మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఎంతో మంది పేదలకు పెళ్లిళ్లు చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమరం రామ్మూర్తి,కొంకతి సాంబశివరావు,గుండారపు శ్రీను, వారి కుమారులు మహాష్,శ్రావణ్,తమ్ముడు లక్ష్మణ్ రావు,పాల్గొన్నారు.
Post A Comment: