వెంకటాపురం (నూగూరు)
ఎం ఎల్ సి శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ వెంకటాపురం మరియు వాజేడు మండలాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు ఏఎంసీ చైర్మన్ బుచ్చయ్య వెంకటాపురం మండలం జెడ్ పి టి సి శ్రీమతి వెంకట రమణ వెంకటాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి యామిని మరియు వెంకటపురం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు వాజేడు మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు రామ కృష్ణా రెడ్డి మరియు వెంకటాపురం మండలం టిఆర్ఎస్ నాయకులు హాజరైనారు
Post A Comment: