మన్యం టీవి, పినపాక:పినపాక నియోజకవర్గం వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ వారి సౌజన్యంతో రైతు విజ్ఞాన యాత్రను జానంపేట గ్రామం నుండి వరంగల్ వరకు నిర్వహించే యాత్రను ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఆత్మ డైరెక్టర్ లక్ష్మయ్య , మణుగూరు బీటీఎం, ఆత్మ డైరెక్టర్లు, స్టాఫ్ ,స్థానిక ఉపసర్పంచ్ రాయల్ సత్యనారాయణ , రైతులు పటేల్ వెంకట్ నారాయణ ,బెడద శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: