మన్యం టీవి, మణుగూరు:
ఈ నెల 26 వ తేదీన కేంద్ర ప్రభుత్వం పై తలపెట్టిన దేశ వ్యాప్త పారిశ్రామిక సమ్మె కు ఎంపీటీసీ ల సంఘం మణుగూరు మండల అధ్యక్షులు గుడిపూడి. కోటేశ్వరరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.కేంద్రo లో నున్న బి.జె.పి ప్రభుత్వం ప్రవేటికరణకు మొగ్గుచూపుతు కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నందుకు నిరసనగా పారిశ్రామిక సమ్మెను సింగరేణి లో కూడ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
Post A Comment: