అశ్వాపురం:- మండల పరిధిలోని మల్లెల మడుగు గ్రామానికి చెందిన కూరాకుల వాసు (13) అనే బాలుడు తన తాతాతో కలిసి మేకలు కాయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి గల్లంతు అయ్యాడు. సమాచారం తెలుసుకుని హుటాహుటిన బయలుదేరిన తహసీల్దార్ రామకృష్ణ, సిఐ సట్ల రాజు బాలుని ఆచూకీ కోసం సహాయ చర్యలు చేపట్టడం జరిగింది.
Navigation
Post A Comment: