మన్యం టీవి,
బూర్గంపాడు: మండలంలోని ముసలమడుగు గ్రామంలో బ్రిడ్జి వద్ద వర్షాలకు పాడైపోయిన రోడ్డును పిమకెం కంపెనీ వారి సహకారంతో మరమ్మతులు చేశారు, ఈ కార్యక్రమంలో ముసలమడుగు సర్పంచ్ కురసం వెంకటరమణ, మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Share it:
Wanna get our awesome news?
Sign up and get the best viral stories straight into your inbox!
Post A Comment: