మన్యం టి. వి :
మహబూబాబాద్ జిల్లా గూడూరు ఇటీవల బదిలీ పై నూతనంగా వచ్చిన సి.ఐ రాజిరెడ్డి ఎస్.ఐ అజ్మీరా సురేష్ లను కలసి శాలువలతో సన్మానించారు ఎన్. టి. వి.ఎస్ రాష్ట్ర నాయకులు బానోత్ రామన్న నాయక్ టి. ఆర్.ఎస్ యూత్ మండల నాయకులు అశోక్ గూడూరు ఏం. పి.టి. సి నూకల సురేందర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: